యేసుక్రీస్తు శిష్యులు ఎలా మరణించారో ఈ దిగువున ఇయ్యబడింది

యేసుక్రీస్తు శిష్యులు ఎలా మరణించారో ఈ దిగువున ఇయ్యబడింది.
v మత్తయి: ఐతియోపిఇయలో చంపబడుట ద్వారా హతసాక్షి అయ్యాడు.
v మార్కు: అలెగ్జాండ్రియా వీధుల వెంబడి ఈడ్చుకోనిపోబడుట ద్వారా మరణించాడు.
v లూకా: గ్రీకు దేశంలో ఒలీవ చెట్టుకు ఉరితీయబడ్డాడు.
v యోహాను: పొంగుచున్న నూనెలో ముంచబడ్డాడు.అటుతరువాత పత్మసు ద్విపమునకు పరవాసి అయ్యాడు.
v పేతురు: రోమా పట్టణంలో తలక్రిందులుగా సిలువవేయబడ్డాడు.
v యాకోబు: ఒక కొండ శిఖరముపై నుంచి క్రిందకు త్రోయబడి చనిపోవునట్లు కొట్టబడ్డాడు.
v బర్తలొమయి: సజీవంగా చర్మము ఒలువబడింది .
v అంద్రెయ: సిలువకు కొట్టబడినప్పటికీ చనిపోవునంతగా ప్రకటించాడు.
v మత్తీయ: రాళ్ళతో కొట్టబడి తల నరికివేయబడ్డాడు.
v పౌలు: నీరో చక్రవర్తి చేత తల నరికివేయింపబడ్డాడు.
v తోమా: బాణములు విసురుట ద్వారా చెన్నై,ఇండియాలో మన చేతచంపబడ్డాడు.
v యాకోబు(జెబెదయ కుమారుడు): తల నరికివేయబడ్డాడు.
v సీమోను :  సిలువ వేయబడ్డాడు.


“హతసాక్షుల రక్తము సంఘమునకు విత్తనమైయున్నది!”

Comments

Popular posts from this blog

ఉపవాసము గురించిన రహస్యం

బలి అర్పించుట కంటే మాట వినుట శ్రేష్టము

బైబిల్లో నాటి ప్రదేశాలు పురాతనమైన పేర్లతో పిలువబడేవి.